కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో భీమ్గల్లో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.