విద్యార్థుల సమస్యను తెలుసుకున్న ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి వెంటనే స్పందించారు. వారి కోసం బస్సు సర్వీస్ ఏర్పాటు చేయించారు.