పట్టణంలోని తాడ్కోల్ చౌరస్తా వద్ద ఇటీవల విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటనతో మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తమైంది.