డ్రగ్స్ రహిత ఏపీ కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. రాష్ట్రంలో గంజాయి సాగును అరికట్టామని తెలిపారు.