మహారాష్ట్రలో లడ్కీ బహిన్ పథకంలో 92 లక్షల లబ్ధిదారులను ప్రభుత్వం తొలగించింది. ఈ కేవైసీ అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది.