ప్రజల్లో తన ఉనికిని కాపాడుకోవడానికి ప్రశాంత్ రెడ్డి నిరాహార దీక్ష చేశాడని డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి ఆరోపించారు.