ధర్పల్లి, భీమ్గల్ మండలాల పరిధిలో కలకలం రేపిన రెండు చిరుత పులుల మృతి కేసులో అటవీశాఖ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు.