బోధన్ డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణకు కృషి చేయాలని సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. కోటగిరి పోలీస్ స్టేషన్లో పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించారు.