బోధన్ పట్టణంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. పలు హోటళ్లకు నోటీసులు జారీ చేశారు.