బోధన్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. దుస్తులు ఆరేసేందుకు వెళ్లిన భార్య.. ఆమెను కాపాడేందుకు వెళ్లిన భర్త విద్యుత్షాక్కు గురై మృతి చెందారు.