సెప్టెంబరు 2 నుంచి ఏడు రోజుల పాటు మహిళలు, రైతులు, యువత, విద్యార్థులు తదితర వర్గాలను కలిసేలా కార్యక్రమాలను రూపొందించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది.