దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా మూడో సెషన్లోనూ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 544 పాయింట్లు, నిఫ్టీ 135 పాయింట్లు పెరిగాయి.