నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా విధులు నిర్వర్తిస్తూ మంగళవారం ఉద్యోగ విరమణ చేసిన ఎస్.కిరణ్ కుమార్కు మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికారు.