జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మంజూరైన నిధులతో త్వరగా సివిల్, ఎలక్ట్రికల్ పనులను పూర్తి చేయాలని డీఐఈవో రవికుమార్ పేర్కొన్నారు.