పోలీసు-ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలే నేరాల నివారణకు కీలకమని, ప్రజలే తమకు ప్రధాన బలమని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు.