పాలిటెక్నిక్ కళాశాలలను ‘శక్తి శాఖ’లో విలీనం చేయాలన్న ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.