డిచ్పల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను బైక్ ఢీకొట్టిన ఘటనలో 11 మందికి గాయాలయ్యాయి.