దివ్యాంగుల సంక్షేమంపై దృష్టిపెట్టాలని ఎంపీ అర్వింద్ అన్నారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ను న్యూఢిల్లీలో బుధవారం కలిశారు.