ఇంటింటికీ వెళ్లి అర్హులైన ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ పత్రాలను అందజేయాలని నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్ సూచించారు.