సింగరేణి సంస్థ పర్యావరణ పరిరక్షణలో అరుదైన ఘనత సాధించింది. బెల్లంపల్లి ఏరియాలోని డోర్లీ-2 గనిని పచ్చని అడవిలా మార్చింది.