కష్టపడకుండా కూర్చున్న చోటో డబ్బు సంపాదించడమే ధ్యేయంగా యువత చెడుదారిని ఎంచుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు ఏకంగా 7వేలకు పైగా ప్రజలను మోసగించాడు.