సీఎం రేవంత్రెడ్డి విద్యాశాఖ మంత్రిగా తప్పుకొని, యువ ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డికి బాధ్యతలు అప్పగించాలని బీజేపీ అధ్యక్షుడు రాంచందర్రావు అన్నారు.