నటుడు విశాల్ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను కలిసిన తర్వాత కీలక ప్రకటన చేశారు. విజయ్ గౌరవార్థం ముగ్గురు విద్యార్థులకు స్పాన్సర్షిప్ అందిస్తానని తెలిపారు.