తమ కన్నకొడుకే మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడని వృద్ధ తల్లిదండ్రులు వాపోయారు. ఈ మేరకు ప్రజావాణిలో నిజామాబాద్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.