ఓటరు జాబితాలో పొరపాట్లను సరిసిద్ధేందుకు సర్ నోటీసులు జారీ చేస్తున్నారని, వాటిపై ఎవరు ఆందోళన చెందవద్దని మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి అన్నారు.