మహిళలు తమ సమస్యలు చెప్పుకొనేందుకు ప్రయత్నించిన సమయంలో వారిని పట్టించుకోకుండా వెళ్లిపోవడం, పోలీసులను ఉపయోగించి లాఠీచార్జి చేయించడం సరికాదని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు.