తుంగభద్ర డ్యామ్ 33 గేట్ల పునరుద్ధరణ ద్వారా లక్షలాది మంది రైతుల నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.