నార్సింగి మండలం జాప్తి శివనూరు గ్రామంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి చెందిన ఫార్మ్ హౌస్ పై ఆ గ్రామస్తులు దాడి చేశారు.