రాష్ట్రంలో పాఠశాల ఫీజుల నియంత్రణ చట్టం తీసుకు రావాలని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.