న్యాయవాదులు వృత్తితో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా ప్రధాన, సెషన్స్ న్యాయమూర్తి జేవీఎన్ భారత లక్ష్మి అన్నారు.