గచ్చిబౌలిలోని అంజయ్యనగర్లో ప్రమాదకరంగా ఉన్న భవనాలను కూల్చి వేస్తున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.