విద్యుత్ బోరు కనెక్షన్ కోసం డీడీ చెల్లించి నెల రోజులు గడుస్తున్నప్పటికీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయకపోవడంతో నాట్లు వేసిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు.