నిజామాబాద్ నగరంలోని భారత్ గ్యాస్ ఏజెన్సీలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.