దళారులు పింఛన్ ఇప్పిస్తామని డబ్బులు అడిగితే మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి సూచించారు.