కరీంనగర్లోని పీఎంజే జువెల్లరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులు ఉపయోగించిన రెండు గన్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.