రాష్ట్రంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ క్యాన్సర్ హాస్పిటల్ను వరంగల్లో ఏర్పాటు చేస్తామని మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.