రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖకు రూ.740 కోట్ల నిధులను విడుదల చేసింది. వీటితో గ్రామాల్లో 1,569 ఆరోగ్య ఉప కేంద్రాలను నిర్మించనున్నారు.