కామారెడ్డి జిల్లాకు చెందిన హోంగార్డు శ్రీనివాస్ గతేడాది విధి నిర్వహణలో మరణించాడు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం పరిహారం అందజేసింది.