ఎంటీపీ రిజిస్టర్లో నమోదు చేయకుండానే మే 2025 నుంచి తనిఖీల రోజు వరకు ఏకంగా 51 ఆపరేషన్లు నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు.