స్టేషన్ బెయిల్ కోసం లంచం అడిగిన ఎస్సైని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్లోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది.