హైదరాబాద్లోని బోయినపల్లి, అస్మత్పేట ప్రాంతాల్లో హైడ్రా (HYDRA) చేపట్టిన ఇళ్ల కూల్చివేతలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.