రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని బహుదూర్గూడలో బుల్లెట్ ట్రైన్ టెర్మినల్ భూసేకరణ కోసం అధికారులు రాగా ఉద్రిక్తత నెలకొంది.