జిల్లాలోని నవీపేట్ మండలం లింగాపూర్ గ్రామంలో అనుమతి లేకుండా చెట్లను నరికివేసిన ఘటనపై అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు.