శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ విజయం సాధించింది. 372 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు 206 పరుగులకే ఆలౌటైంది.