అఫ్గానిస్థాన్తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో భారత బ్యాటర్లు అదరగొట్టారు. దీంతో భారత్ తొలిరోజు 3 వికెట్లు కోల్పోయి 368 పరుగులు చేసింది.