ఇందిరమ్మ ఇళ్ల పేరిట సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు.