రాష్ట్రంలో రైతుల గోస కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టట్లేదని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.