పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లో నిరసనలు కొనసాగుతున్నాయి. తమకు భారత్ సాయం కావాలని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ కోరింది.