జగిత్యాలలో ఏర్పాటు కానున్న కేంద్రీయ విద్యాలయానికి తెలంగాణ ప్రభుత్వం ఐదెకరాల భూమిని కేటాయించడాన్ని స్వాగతిస్తున్నామని ఎంపీ అర్వింద్ తెలిపారు.