తెలంగాణ రాష్ట్రం వచ్చాకే బీసీలకు ఇంకా ఎక్కువ అన్యాయం జరుగుతోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు.